జాతీయ రహదారులపై ఎకడ లేన్ డ్రైవింగ్ అమలవడం లేదని, జాతీయ రహదారులపై ట్రాఫిక్ సమస్యలు, ఈ- చలాన్ల అంశాలపై గురువారం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రశ్నోత్తరాల సెషన్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి సభ దృష్టిక
Legislative Council | శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
బియ్యం సేకరణలో భాగంగా ఎఫ్సీఐ తెలంగాణకు రూ.377 కోట్లు బాకీ పడిందని, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల
‘మన ఊరుమన బడి / మన బస్తీమన బడి’ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 4,394 అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో బుధవారం బడ్జెట్పై జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ..
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నాయి. శుక్రవారం బీఏసీలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా టేబుల్ ఐటమ్స్గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు.
రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలివ్వడం గవర్నర్ల బాధ్యత. రాజ్యాంగ సంక్షోభం
తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ర్ట శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులకు రాజముద్ర వేయడం గవర్నర్ విధ
Telangana Legislative Assembly | తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) గా మార్చారు. శాసనసభ, మండలిలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ బులెటిన్ జారీ అయింది. టీఆర్ఎస్ఎల్పీ ఇక
వివిధ నియోజకవర్గాల నుంచి శాసనమండలికి ఎన్నికైన సభ్యులకు తమ పరిధిలోని అన్ని ము న్సిపాలిటీలు, నగరపాలక సంస్థల సర్వసభ్య సమావేశాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని మున్సిపల్శాఖ
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై సోమవారం రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రా�
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తర�
హైదరాబాద్ : శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ నూతన ఛాంబర్ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఛాంబర్లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ స