అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని (Legislative council) సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత (MLC Kavitha), వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించార�
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) కొనసాగుతున్నాయి. మూడో రోజైన నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హరితవనాల పెంపు, రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, నూతన వైద్య కళాశాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నా�
శాసన మండలి రేపటికి (Legislative council) వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన మండలిలో.. విద్య, వైద్యం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుదీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా (Fasal bima) పథకం విఫలమైందని, రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యే పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan redd
Minister Jagadish Reddy | హైదరాబాద్ పాత నగరంలో 1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లువిద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,330.94 �
Minister IK Reddy | హరితహారంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఇప్పటి వరకు 283.82 కోట్ల మొక్కలను నాటాం. హరిత నిధికి రూ.49.115 కోట్లు సమకూరాయి. కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి
Legislative Council | వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మండలిలో వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగ�
తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.