MLC Madhusudanachary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత�
Telangana | రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని ర�
Telangana | గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16వ తేదీత
Banda Prakash | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వ�
Telangana | తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో నేటి నుంచి ఎమ్మెల్సీల పద�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్
Telangana | స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది
MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు
-ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : విదేశీ విద్యా ఓవర్సీస్ పథకంలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ సూచించారు. శాసన�
మంత్రి సత్యవతి | మంత్రి సత్యవతి రాథోడ్ మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి గిరి బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తులను అందించారు.
TS Council | సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో స�
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పల్లా విజ్ఞప్తి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): రైతుబంధు సమితి సభ్యులకు గౌరవ వేతనం, రవాణా సౌకర్యం కల్పించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర�