తెలంగాణ జీఎస్డీపీ 11.7శాతానికి పెరుగుదల : మంత్రి హరీశ్రావు | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
మంత్రి ఎర్రబెల్లి | పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత విస్తృతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ
TS Council | శాసనమండలిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్లు, జి�
కోల్కతా, జూలై 6: పశ్చిమబెంగాల్లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అడ్హక్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో శాసనమండలి కోసం తీర్మానం చేసినట్�
ప్రొటెం చైర్మన్| శాసన మండలి ప్రొటెం చైర్మన్గా నియమితులైన ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన నేపథ్య�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే కేంద్ర సర్కారు వెంట
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.