-ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : విదేశీ విద్యా ఓవర్సీస్ పథకంలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ సూచించారు. శాసన�
మంత్రి సత్యవతి | మంత్రి సత్యవతి రాథోడ్ మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి గిరి బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తులను అందించారు.
TS Council | సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో స�
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పల్లా విజ్ఞప్తి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): రైతుబంధు సమితి సభ్యులకు గౌరవ వేతనం, రవాణా సౌకర్యం కల్పించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర�
తెలంగాణ జీఎస్డీపీ 11.7శాతానికి పెరుగుదల : మంత్రి హరీశ్రావు | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
మంత్రి ఎర్రబెల్లి | పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత విస్తృతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ
TS Council | శాసనమండలిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్లు, జి�
కోల్కతా, జూలై 6: పశ్చిమబెంగాల్లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అడ్హక్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో శాసనమండలి కోసం తీర్మానం చేసినట్�
ప్రొటెం చైర్మన్| శాసన మండలి ప్రొటెం చైర్మన్గా నియమితులైన ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన నేపథ్య�