హైదరాబాద్ : శాసన మండలి, శాసన సభ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జి సి సి) ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో తయారుచేసిన ఉత్పత్తులను అసెంబ్లీ, మండలి సభ్యులకు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి గిరి బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తులను అందించారు. గిరి బ్రాండ్ విశిష్టతను వివరించారు. అలాగే మిగతా సభ్యులందరికి అందజేశారు.
ఇవి కూడా చదవండి..
Prabhas 25: అర్జున్ డైరెక్టర్తో ప్రభాస్ 25వ చిత్రం.. పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
Nallagonda | ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన గవర్నర్