తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిపైన ఉందనీ, మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపైన ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గార
గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడం రాష్ట్రానికి గొడ్డలి పెట్టులాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టుల తాజా పరిస్థితి,
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మంగళవారం వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 22 జూన్ వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భా�
తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా �
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందింది. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి చేశా�
సొంత పార్టీల్లో ఆధిపత్య పోరుతోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పాదయాత్రలంటూ హడావిడి చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ యాత్రలు చేసి అలిసిపోయిండు. రేవంత్రెడ్డి మధ్యలోనే ఆపేసిండు. ఇప్పుడు భట్టి
తెలంగాణ పారిశ్రామిక, ఐటీ రంగాలు దేశానికే దిక్సూచి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవ వేడుకల్�
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకపాత్ర పోషించిందని, దీనిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జేఎన్టీయూహెచ్లోని జేఎన్ ఆడి�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని చిన్న మసీదులో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ�