ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్లో భారీ స్థాయిలో ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ చైర్మన్ మహేశ్గౌడ్ పేర్కొన్నారు. �
Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల
Telugu Film Directors Association | అగ్ర నటుడు ప్రభాస్ అవసరమైనప్పుడల్లా తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నారు. పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగానే, ప్రభాస్ చేయి కూడా పెద్దదని పరిశ్రమలో టాక్ కూడా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్విందు కార్యక్రమంలో ఆయన
Iftar Vindu | ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కులవృత్తులపై సీఎం రేవంత్రెడ్డి మరోమారు చులకనభావం ప్రదర్శించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసుకోవాలె.
గురుకుల ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించేందుకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దఎత్తున గురుకుల విద్యార్థులను తరలించడంతో వారు నానా అగచాట్లు పడ్డారు. తమ చదువులో భాగంగా హయ�
CM Revanth reddy | పదేండ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ �
ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.
Traffic Restrictions | ఎల్బీస్టేడియంలో నర్సు రిక్రూట్మెంట్ సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ �
భాగ్యనగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గమ్యాన్ని చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎల్బీస్టేడియంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ �
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని తాను చెప్పానని, అది నిజమైందని పేర్కొ�