ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. ఎల్బీస్టేడియం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం �
ప్రైవేట్ స్కూళ్లల్లో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సర్కారు స్కూళ్లల్లో పనిచేసే వారితో పోల్చితే సగం చదువుకున్నోళ్లే ప్రైవేట్ పాఠశాలల్లో బో�
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభకు వేలాది మంది ఉపాధ్యాయులు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ కేటగిరీల ఉపాధ్యాయు
ఇటీవల ఉద్యోగోన్నతులు పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్�
‘రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తాం. ఈ అంశంపై మార్చి 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లకు సర్వీస్ పర్సన్లను నియమిస్తాం.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్లో భారీ స్థాయిలో ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ చైర్మన్ మహేశ్గౌడ్ పేర్కొన్నారు. �
Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల
Telugu Film Directors Association | అగ్ర నటుడు ప్రభాస్ అవసరమైనప్పుడల్లా తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నారు. పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగానే, ప్రభాస్ చేయి కూడా పెద్దదని పరిశ్రమలో టాక్ కూడా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్విందు కార్యక్రమంలో ఆయన
Iftar Vindu | ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కులవృత్తులపై సీఎం రేవంత్రెడ్డి మరోమారు చులకనభావం ప్రదర్శించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసుకోవాలె.
గురుకుల ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించేందుకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దఎత్తున గురుకుల విద్యార్థులను తరలించడంతో వారు నానా అగచాట్లు పడ్డారు. తమ చదువులో భాగంగా హయ�
CM Revanth reddy | పదేండ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ �