Hyderabad | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉ�
LB Stadium | తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth reddy) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం(LB Stadium)లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప
DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్త�
రాజధాని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది.
Hyderabad | హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇద్దరు పహిల్వాన్ల మధ్య సంభవించిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రేక్షకులకు సైతం గాయాలయ్యాయి.
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేళ సాట్స్ ఆధ్వర్యంలో ‘చలో మైదాన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో వేలాది మంది యువత
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు 8,056 మంది మైనార్టీలకు లక్ష సాయం కింద 80.56 కోట్ల విలువ చేసే చెక్కులను శనివారం ఒక్కరోజే పంపిణీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మైనార్
జిల్లాలోని 15 నియోజక వర్గాలకు చెందిన పేద ముస్లింలకు ఆర్థిక సహాయం కింద రూ.35.08 కోట్ల చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ముస్లిం జనాభా ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,508 ముస్లింలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్�
వాహనదారులకు అలర్ట్ (Traffic alert). హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో (Traffic restrictions) ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మం
రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం క్రీడా సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సం
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది.
చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు రాష్ర్టానికి చెందిన ధుర్వి లకోటియా ఎంపికయ్యాడు. ఎల్బీ స్టేడియంలో స్కేట్బోర్డింగ్ శిక్షణ పొందిన లకోటియా..భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని