గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ వేడుకలు సరూర్నగర్, గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి.
సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి స
భారతదేశం మనందరిది. దీనిని సురక్షితంగా కాపాడుకుందాం. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. రాజీపడే ప్రసక్తే లేదు. అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హ�
చిత్తశుద్ధితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం” అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్�
CM KCR | హైదరాబాద్ : ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) పిలుపునిచ్చారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుక
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీ�
Iftar Party | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందుకు ఎల్బీ స్టేడియంలో
Telangana | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు( Iftar Party ) నిర్వహించాలని సీఎం కేసీఆర్( CM KCR ) నిర్ణయించారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియం( LB Stadium )లో ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆ�
రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, వివిధ కార్యకలాపాలపై సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఎల్బీ స్టేడియం సాట్స్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి �
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులు, యువతకు సాంకేతిక అంశాల్లో మరింత అవగాహన కల్పించేందుకు మార్చి 12న ఎల్బీ స్టేడియంలో అతిపెద్ద యూత్ కార్నివల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శనివార
ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న మల్లయుద్ధ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ముకేశ్గౌడ్ స్మారక రెజ్లింగ్ టోర్నీలో ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం జరిగిన పురుషుల 55 కిలోలు, 60కిలోలు, 66 కిలోల విభాగపు పో�
ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు.