హైదరాబాద్: ఉర్దూ భాష అంటే కేసీఆర్కు ప్రాణం. ఆ భాషలోని మాధుర్యాన్ని సీఎం కేసీఆర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వీలైనా ఆ భాషను మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తారు. వీలైనప్పుడు ఉర్దూ కవితల్ని కూడా �
CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధ
Traffic restrictions | స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేడు ముగియనున్నారు. ఇందులో భాగంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో నగరంలోని పలు చోట్ల
ఇంటింటా జాతీయ జెండా రెపరెపలు.. గాంధీ చలన చిత్ర ప్రదర్శనలు.. సామూహిక జాతీయ గీతాలాపన.. వజ్రోత్సవ పార్కులు.. హరితహారాలు.. కవి సమ్మేళనాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆహా! ఇదే కదా అసలైన జెండా పండుగ.
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు దశకు చేరాయి. సోమవారం ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు వైభోవోపేతంగా జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్
22న వేడుకకు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ డీజీపీతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్ర�
హైదరాబాద్ : ‘మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే’నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని, పుస్తక పఠనం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పిలుపునిచ్చా�
హైదరాబాద్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ను�
ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహణ 16న సామూహిక జాతీయ గీతాలాపన పాఠశాలల్లో యాంటి డ్రగ్స్ ప్రతిజ్ఞ వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ము�
ఏడవ జాతీయస్థాయి పికిల్బాల్ టోర్నీ శుక్రవారం ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 18 రాష్ర్టాల నుంచి ప్లేయర్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ వేదికగా తొలిసారి జరుగుతున్న ప�
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 7వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్షిప్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. 16 రాష్�
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ కన్వీనర్, యోగా గురువు పి. రవి కిశోర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్
కేంద్రానికి రోగం వచ్చింది. దానికి చికిత్స చేయాల్సి ఉన్నది. దేశం నాశనమవుతుంటే, కావాలని విద్వేషాన్ని సృష్టిస్తుంటే దేశవాసులుగా ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కూల్చివేతలు, పగలగొట్టడాలు చాలా సులువు. దేన్నయిన�