Hyderabad | ఎల్బీస్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగే క్రిస్మస్ విందుకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు హాజర వుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మంత్రి కొప్పుల | ఈనెల 21న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ప్రారంభమయ్యే క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
21 లేదా 22న ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవాల కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్�
Telangana | ఈ నెల 21 లేదా 22వ తేదీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకా
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడా మౌలిక వసతుల కల్పనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఎల్బీ స్టేడియంలో నెలకొన్న సమస్యలను మంత్రి పరిశీలించారు. బా�
సుల్తాన్బజార్ : ప్రపంచంలోనే చెస్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ అని,అన్ని దేశాలల్లోనూ లక్షలాది మంది క్రీడాకా రులు ఎంతో ఇష్టంగా,దీక్షతో ఆడుతారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ
Telangana | ఈ ఏడాది నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ -2021 పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జాతీయ