ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బిఎన్.రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్టేష్రన్ ల సంవత్సరాలపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన 118 అమలు తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. 44 కాలనీలలో �
ఎల్బీనగర్ నియోజకవర్గం మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీవాసులు, నిర్వాసితులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మరోసారి సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మూసీ పరీవాహక ప్రాంతాల నిర్
పార్టీలు, రాజకీయాలకతీతంగా పరిపాలనను కొనసాగిస్తూ అన్ని నియోజకవర్గాల రూపురేఖలు మారుస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మన్సూరాబాద్�
ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ని�
కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాల్లో అరుదైన ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. ఔటర్ రింగు రోడ్డు తరహాలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైర�
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్కు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ముఖ్య నేతలంతా ఆయనకు దూరం జరిగారు. టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసా�
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎల్బీనగర్లో కాంగ్రెస్, బీజేపీలు తర్జన భర్జన పడుతున్నాయి. దీంతో ఆ పార్టీల క్యాడర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ని�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బొక్క సదానంద్రెడ్డితో పాటు యువకులు ఎ
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్�
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నదని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎల్బీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు �
వర్షాలు కురిస్తే చాలు పల్లపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయి. అసాధారణ వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం చిన్నాభిన్నం కావడం ఖాయం. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు, చెరువ�
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తన నివాసం నుంచి దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల
ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి అన్నారు. మెట్రోను హయత్నగర్ వరకు విస్తరణ ప్రకటన చేసినందున హర్షం వ్యక్