చంపాపేట : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో బాగంగానే బుధవారం చంపాపేట డివిజన్ పర�
మన్సూరాబాద్ : పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ఎంఆర్ డీసీ చైర్మన్ , ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సూరాబాద
ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్
మన్సూరాబాద్ : అత్యాధునిక హంగులతో ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తె�
చంపాపేట : నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరిధి న్యూ మారుతీనగర్ కాలనీ వ
ఎల్బీనగర్ : కాలుష్య రహిత రాష్ట్రం కోసం అందరం పాటుపడదామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ది సురక్ష ఫౌండ
వనస్థలిపురం : నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీల్లో అభివ�