మన్సూరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో యువజన సంఘాల కోసం భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ గ్రామం
హయత్నగర్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ మేడోస్ అపార్ట్మెంట్ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎం ఆర్ డీ సీ చైర్మన్, ఎల్భీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గ్
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన �
షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎం, అకౌంటెంట్లుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి
ఎల్బీనగర్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల
ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించు కోవాలని హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఈఆర్ఓ మారుతీ దివాకర్ అన్నారు. మంగళ వా
మన్సూరాబాద్ : వాన కాలంలో తలెత్తుతున్న వరదనీటి ముంపు సమస్య నుంచి బండ్లగూడ చెరువు ఎగువ, దిగువన ఉన్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనుల కింద రూ. 49 కోట్లు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర
వనస్థలిపురం : ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సుధీర్రెడ్డి 1987లో అక్బర్ బాగ్ కార్పొరేటర్ గా ఉ�
హయత్నగర్ : నియోజకవర్గం పరిధిలోని మందుల కులస్తుల అభివృద్ధికి కృషిచేస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి క్య
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గల్లో కన్నా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి