ఉద్యోగులను భారీగా తొలగించే బదులు జీతాల్లో కోత విధిస్తే బాగుంటుందని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ భావిస్తున్నది.కంపెనీ సీఈవో పాట్ జెల్సింగర్ బేస్ సాలరీలో 25 శాతం,
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిండర్, హింజ్ వంటి ప్రముఖ డేటింగ్ యాప్స్ మాతృసంస్ధ మ్యాచ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది.
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున�
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండూ కలిపి గత వారం ప్రపంచవ్యాప్తంగా 22,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం స్పాటిఫై పలువురు ఉద్యోగులను సాగనంపేందు
దిగ్గజ టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతున్న క్రమంలో ముఖ్యంగా మిలియన్ డాలర్ల (రూ. 8 కోట్లు) వార్షిక వేతన ప్యాకేజ్ అందుకుంటున్న వారిని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు తొలగిస్�