మల్టీనేషనల్ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి.
కార్పొరేట్ దిగ్గజాల కొలువుల కోతకు తెరపడటం లేదు. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ కంపెనీలతో పాటు పలు కంపెనీలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి.
ఉద్యోగులను భారీగా తొలగించే బదులు జీతాల్లో కోత విధిస్తే బాగుంటుందని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ భావిస్తున్నది.కంపెనీ సీఈవో పాట్ జెల్సింగర్ బేస్ సాలరీలో 25 శాతం,
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిండర్, హింజ్ వంటి ప్రముఖ డేటింగ్ యాప్స్ మాతృసంస్ధ మ్యాచ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది.
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున�