ఈ ఏడాది ఆరంభం నుంచి ఐటీ కంపెనీల్లో కొలువుల కోత టెకీలను వణికిస్తోంది. 2022లో ఇప్పటివరకూ 1,80,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇంత జరిగినా లేఆఫ్స్ ప్రకంపనలకు తెరపడటం లేదు.
ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్ల వరకూ వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
Elon Musk :ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్పై ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టు కేసులు దాఖలు చేస్తున్నారు. ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత.. ఆ సోషల్ మీడియా సైట్లో పనిచేస్తున్న సుమారు 7500 మంది ఉద్యోగులను మ
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీలోనూ లేఆఫ్స్ వణికిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో రెండు శాతం మందికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం ఉద్వాసన పలికింది.
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి.