భారత్కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజనీరింగ్ టీమ్స్లో 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రాజెక్టులను మూసివేసి ఆయా టీంలను విలీనం చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజాల నుంచి పలు కంపెనీల వరకూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, సిస్కో సహా వివిధ కంపెనీలు భారీ లేఆఫ్స్ను ప్రకటిస్తున్నా
దిగ్గజ టెక్ కంపెనీలు గత కొద్ది వారాలుగా మాస్ లేఆఫ్స్కు తెగబడటంతో పాటు పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న నేపధ్యంలో వాల్ట్ డిస్నీ సైతం ఇదే బాటపట్టనుంది.
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానిక�
టెకీలను లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనలతో పాటు ఆర్ధిక మందగమనం నేపధ్యంలో ట్విట్టర్ సహా పలు టెక్నాలజీ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్