నర్సంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మ
DGP CV Anand | జూబ్లీహిల్స్లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమ
తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. హింస పెట్రేగిపోతున్నది. నేరాల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. మూడు సంవత్సరాల్లో (20232025) సుమారు 6.76 లక్షల నేరాలు నమోదయ్యాయి. 2024లో నేరాల సంఖ్య 2023తో �
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పాలకుర్తి మండలంలోని ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ను పట్టపగలే నెంబర్ ప్లేట్
DGP CV Anand | రాష్ట్రంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
‘పరమాన్నం వండిపెట్టినా పందులు వ్యర్థాలనే వెతుక్కుంటాయి’ అనేది వాస్తవ మాట. మనసు పెట్టి చూస్తే తెలంగాణలో ఇపుడు జరిగింది కూడా ఇదే. ‘సారు’ మనకెంత మంచి చేసినా, రాష్ర్టానికెంత సంక్షేమం అందించినా తెలంగాణ చిన్�
కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
Harish Rao | పోకిరీలు ఏ రకంగా ప్రవర్తించారో.. మహిళలపై ఎలా ప్రవర్తిస్తున్నారో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా సోషల్ మీడియాలో పెట్టారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యి
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.
KTR | రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబా ద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రె
శాంతి భద్రతల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు మరణించారు. పర్వత ప్�
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గజ్వేల్లో తొలి సీఎం కేసీఆర్ �