పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
CI Latheef | గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించడానికే గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపార�
Law and Order | గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించడానికే గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు తొగుట సీఐ లతీఫ్.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నేరాల నియంత్రణకు విఘాతం జరిగే అవకాశం ఉంది. మిరుదొడ్డి పోలీసులు ముందుకు వచ్చి దుకాణ సముదాయ యజమానులు, ఆయా కుల సంఘాలు, ప్రజల భాగ
వరంగల్ నగరాన్ని అసాంఘిక కార్యకలాపాలు వణికిస్తున్నాయి. సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు, అనుచరుల దందాలు పెరిగిపోతున్నాయి.. విచ్చల విడిగా గంజాయి స్మోకింగ్.. మద్య�
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అందోల్ మాజీ క్రాంతికిరణ్ అన్నారు. బీఆర్ఎస్ టేక్మాల్ మండల
నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు.
Ganesh Navaratri Utsavalu | మెదక్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి డీవీ శ్రీనివాస్ ఆదేశాలతో చిలిపిచెడ్లో ఉన్న ప్రధాన చాముండేశ్వరి ఆలయం, డాబాలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలలో డా�
వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శనివారం ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, జెండా ఊపి కవాతు ప్రారంభించారు. కాగా సుమారు 60 మంది పోలీసులు గ్రామం శివా
నగరంలో శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికావడం భయాందోళనకు గురిచేస్తున్నది. కూకట్పల్లి�
ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశా�
Rayapole : ఎస్ఐ గంగాధర అరుణ్ కుమార్ (Arun Kumar) తన మొదటి వేతనంతో పాటు పలువురి దాతల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టి పోలీస్ స్టేషన్ ఎంతో ఆహ్లాదంగా మార్చారు.