రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చ�
శాంతిభద్రతల విషయంలో ఆదర్శవంతమైన రికార్డు నమోదు చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ 2024లో మాత్రం అభాసుపాలైంది. ప్రాథమిక పోలీసింగ్ను గాలికి వదిలేయడం, నిరంతర నిఘాలో విఫలమవడం, పెట్రోలింగ్ అదుపు తప్పడం వం�
శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసు పాత్ర కీలకమైనదని, విధి నిర్వహణలో వ్యవహార శైలి బాగుండి, ఎలాంటి ప్రలోభాలకు గురికానప్పుడే ప్రజల్లో గౌరవం ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు.
కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ సర్కారు చేతగాని పాలనలో నేరాలు విజృంభిస్తున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలు క్షీణిస్తూ ఉంటే, మరోవైపు అభివృద్ధి అడుగంటుతున్నది. తాజాగా పోలీసు అధికారులు వెల్లడించిన గణాంకాలే అందుక�
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని హైదరాబాద్ రేంజ్ ఐజీ వి.సత్యనారాయణ అన్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
AP Home Minister | ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం లేదని మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హోంమంత్రి అనిత వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు.
Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ప్రధాని మోదీని కోరారు.
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణతో కేసీఆర్కు ఉన్నది రాజకీయ బంధం కాదు, అది పేగు బంధం. ఆయన కత్తుల వంతెన మీద కవాతు చేసి, నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అంతేకా
RS Praveen Kumar | భార్యలు రోడ్డెక్కితే.. భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కడా లేదు అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్లో కానిస్
KTR | రాష్ట్రానికి తక్షణమే హోం మంత్రిని నియమించి, శాంతి భద్రతలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దె
‘ఇప్పుడు ఆలోచన చేసి.. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే.. తెలంగాణను మళ్లీ కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి. రౌడీ మూకలు రాజ్యమేలుతాయి’ అని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పిన మాటల�
RS Praveen Kumar | హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ గూండాలు సృష్టిస్తున్న అరాచకాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీలకు చిరునామాగా మారిందని తీవ్రంగా
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రైవేట్ సెక్యూరిటీ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ఈ నెల 30న హైదరాబద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ ఫిజిక�