Harish Rao | రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి, నా క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్ ర
law and order | బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజామున మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ టెంపుల్ ఏరియాలో సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ను విస్తృతం�
Botsa Satyanarayana | ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.
RS Praveen Kumar | శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
MLA Dhanpal | నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలను అదుపు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. పోలీస్ శాఖ తీసుకునే చర్యలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వివరించారు .
MLC Kavitha | కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని కవిత మండిపడ్డారు.
Old City | పాతబస్తీలో నిఘా వ్యవస్థ గాఢ నిద్రలోకి జారుకుంటుంది. పాత నేరస్తులపై నిఘాలు కొనసాగించాల్సిన పోలీసులు తూతూ మంత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు.
ACP Rahman | మధిర: సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు వైరా ఏసీపీ రహెమాన్ . ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసు�
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చ�
శాంతిభద్రతల విషయంలో ఆదర్శవంతమైన రికార్డు నమోదు చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ 2024లో మాత్రం అభాసుపాలైంది. ప్రాథమిక పోలీసింగ్ను గాలికి వదిలేయడం, నిరంతర నిఘాలో విఫలమవడం, పెట్రోలింగ్ అదుపు తప్పడం వం�
శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసు పాత్ర కీలకమైనదని, విధి నిర్వహణలో వ్యవహార శైలి బాగుండి, ఎలాంటి ప్రలోభాలకు గురికానప్పుడే ప్రజల్లో గౌరవం ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు.
కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ సర్కారు చేతగాని పాలనలో నేరాలు విజృంభిస్తున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలు క్షీణిస్తూ ఉంటే, మరోవైపు అభివృద్ధి అడుగంటుతున్నది. తాజాగా పోలీసు అధికారులు వెల్లడించిన గణాంకాలే అందుక�
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని హైదరాబాద్ రేంజ్ ఐజీ వి.సత్యనారాయణ అన్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.