రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది. అంతరంగీక రక్షణకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం రూ.3,349 కోట్లు మాత్రమే కేటాయించి, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో గతంకంటే రూ.35
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. కాంగ్రెస్ పాలనలో హత్యలు, నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తే అధికార పార్టీ నేతలు ప�
హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. పత్రికల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ అని వార్తలు రావడంపై ఆయన స్పందించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యతలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్య�
Harish Rao | రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
మెదక్ పట్టణంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అదుపులోకి వచ్చిందని, గొడవలకు కారణమైన 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి మంగళవారం తెలిపారు.
Chandrababu | ఏపీలో ఓటమి బాధతో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు.
CM Kejriwal: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల �
Hardeep Puri : పశ్చిమ బెంగాల్ పోలీసులు పాలక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఆరోపించారు
శాంతిభద్రతల పరిరక్షణే నా లక్ష్యం. ఎక్కడా వెనక్కి తగ్గేదిలేదు. కమిషనరేట్ పరిధిలో గంజాయి వినియోగం, అక్రమ రవాణా చేసేవారితో పాటు భూ మాఫియా భరతం పడుతం. మంచివారికి మాత్రమే ఫెండ్రీ పోలీస్. నేరస్తులు, గూండాగిర�
Minister Mahmood Ali | శాంతి భద్రతల (Law And Order) పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ (Minister Mahamood Ali) పేర్కొన్నారు.
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.