Chandrababu | ఏపీలో ఓటమి బాధతో వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు.
CM Kejriwal: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల �
Hardeep Puri : పశ్చిమ బెంగాల్ పోలీసులు పాలక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఆరోపించారు
శాంతిభద్రతల పరిరక్షణే నా లక్ష్యం. ఎక్కడా వెనక్కి తగ్గేదిలేదు. కమిషనరేట్ పరిధిలో గంజాయి వినియోగం, అక్రమ రవాణా చేసేవారితో పాటు భూ మాఫియా భరతం పడుతం. మంచివారికి మాత్రమే ఫెండ్రీ పోలీస్. నేరస్తులు, గూండాగిర�
Minister Mahmood Ali | శాంతి భద్రతల (Law And Order) పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ (Minister Mahamood Ali) పేర్కొన్నారు.
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
Manipur Violence | రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది ప్రభుత్వం పని అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ చం�
Manipur violence | బీజేపీ పాలిత మణిపూర్లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ స్వయంగా ఒప్పుకున్నారు. మణిపూర్ హింసాకాండపై (Manipur violence) ఆయన స్పందించారు. రాజధాని ఇంఫాల్ సమీపంలోని కోంగ్బాలో తన ఇం
Minister Jagadish reddy | రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన పలు కార్యక్రమాలతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా �
ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏ�
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�
బంద్ పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని డీఎస్పీ వీ ఉమేందర్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ ఒకటో పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈనె�