ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
‘శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలుత పోలీసు వ్యవస్థనే బలోపేతం చేసింది. పోలీసు అధికారులు విధులు నిర్వర్తించేందుకు ప్రతి ఠాణాకు సొంత వాహనాల�
శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత పోలీసులపై ఉంద ని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయం లో జిల్లాలోని బ్లూకోట్స్, పెట్రోల్ కార్స్ సిబ్బందికి మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం �
నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం రామగుండం హెడ్ క్వార్టర్స్లో కమిషనరేట్ పరిధిలోని బ్లూ కోల్ట్స్, పె�
హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. మీర్ చౌక్, గోషామహల్, చార్మినార్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వ�
హైదరాబాద్ : పాతబస్తీలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయ
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్�
రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జంగిల్రాజ్ జగన్ పాలనలో ప్రజలకు భద్రత...
శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆన్లైన్ వ్యాపార ప్లాట్ ఫాం ‘లివైండ్స్' వెబ్సైట్, యాప్ను శనివారం సాయంత్రం హోటల్ కత్రియాలో సంస్థ నిర్వాహకులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలాలు లేవు.. ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోబోదని ఏపీ హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మరి కొందరు గుంటూరు జిన్నాటవర్ స�
కమలాపూర్, మే 1: ఈటల రాజేందర్పై భూ కబ్జాల ఆరోపణలతోపాటు వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రికి బదలాయించిన నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం కమలాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు�