Manipur Violence | రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది ప్రభుత్వం పని అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ చం�
Manipur violence | బీజేపీ పాలిత మణిపూర్లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ స్వయంగా ఒప్పుకున్నారు. మణిపూర్ హింసాకాండపై (Manipur violence) ఆయన స్పందించారు. రాజధాని ఇంఫాల్ సమీపంలోని కోంగ్బాలో తన ఇం
Minister Jagadish reddy | రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన పలు కార్యక్రమాలతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా �
ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏ�
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�
బంద్ పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని డీఎస్పీ వీ ఉమేందర్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ ఒకటో పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈనె�
Akhilesh Yadav's Video Attack | సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అంటూ ఒక వీడియో క్లిప్ను పోస్ట
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృ�
శేరిలింగంపల్లి జోనల్ స్థాయి వివిధ విభాగాల సమన్వయ(కన్వర్జెన్సీ) సమావేశం ఈసారి సాధారణానికి భిన్నంగా జరిగింది. ప్రతిసారీ కేవలం కార్యాలయంలోనే జోన్ స్థాయిలో నెలకొంటున్న ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఫుట్ ప
గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌ�