Akhilesh Yadav's Video Attack | సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అంటూ ఒక వీడియో క్లిప్ను పోస్ట
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృ�
శేరిలింగంపల్లి జోనల్ స్థాయి వివిధ విభాగాల సమన్వయ(కన్వర్జెన్సీ) సమావేశం ఈసారి సాధారణానికి భిన్నంగా జరిగింది. ప్రతిసారీ కేవలం కార్యాలయంలోనే జోన్ స్థాయిలో నెలకొంటున్న ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఫుట్ ప
గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌ�
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
‘శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలుత పోలీసు వ్యవస్థనే బలోపేతం చేసింది. పోలీసు అధికారులు విధులు నిర్వర్తించేందుకు ప్రతి ఠాణాకు సొంత వాహనాల�
శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత పోలీసులపై ఉంద ని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయం లో జిల్లాలోని బ్లూకోట్స్, పెట్రోల్ కార్స్ సిబ్బందికి మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం �
నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం రామగుండం హెడ్ క్వార్టర్స్లో కమిషనరేట్ పరిధిలోని బ్లూ కోల్ట్స్, పె�
హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. మీర్ చౌక్, గోషామహల్, చార్మినార్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వ�
హైదరాబాద్ : పాతబస్తీలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయ
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్�
రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జంగిల్రాజ్ జగన్ పాలనలో ప్రజలకు భద్రత...