ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేషర్ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆమె పాట అజరామరం అని శ్లాఘించారు.
లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. లత మరణంపై తమిళిసై సౌందర్రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారత జట్టు మ్యాచ్ ఆడుతుంటే చాలు పనులన్నీ పక్కన పెట్టి టీవీకి అతుక్కుపోయేంత పిచ్చి!! టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గాలని రోజంతా ఉపవాసం ఉన్న అభిమానం!! క్రీడాకారులకూ భారతరత్నపురస్కారమివ్వాలని మద్దతిచ్చిన గ
Lata Mangeshkar | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా. ఆదివారం ఉదయం కన్నుమూసిన గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు.
Lata Mangeshkar | ఇండియన్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం అందరినీ కలిచి వేస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గాన కోకిల.. వయోభారంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్ను మూశారు. ఇదిలా ఉంటే ఈమె వ్యక�
Lata Mangeshkar Remuneration | లతా మంగేష్కర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని కాదు ఏకంగా ఒక గ్రంథాన్ని లిఖించారు ఈ గాన సరస్వతి. 92 ఏండ్ల జీవితంలో 74 ఏండ్ల కెరీర్ ఉంది. కేవ
Lata Mangeshkar | కేవలం దేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రస్తుతం లతా మంగేష్కర్ గురించి మాట్లాడుకుంటున్నారు. 92 సంవత్సరాల వయసులో ఆమె ముంబైలోని బ్రెంచ్ క్యాండీ ఆస్పత్రిలో ఫిబ్రవరి 6 ఉదయం 8: 12 నిమిషాలకు తుది శ్వాస విడి
హైదరాబాద్: లగ్ జా గలే.. బహుశా ఈ పాటను ఎంజాయ్ చేయనివారుండరేమో… వాట్ ఏ రొమాంటిక్ వాయిస్. ఎమోషన్ ఏదైనా లతాజీ తన స్వరంతో ఆ టేస్ట్ చూపించారు… బాలీవుడ్ ఫిల్మీ సాంగ్స్లో లగ్ జా గలే పాట ఓ సూపర్ హ�
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ రంగంలో బీసీసీఐకి ఓ ప్రత్యేక స్థానం. దాని ఆర్థిక వనరులు… పలుకుబడి.. మరే ఇతర క్రికెట్ బోర్డులకు లేదు. అంతగా ఆర్థిక పుష్టితో బలమైన బోర్డుగా బీసీసీఐ నిలబడింది. కానీ.. �
లతా మంగేష్కర్కు భారతీయ సంగీతంతో ఎనలేని సంబంధం ఉంది. దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా లతా మంగేష్కర్ పాటలు పాడారు. తను ఎక్కువగా హిందీ పాటలు పాడారు
లతాజీ.. ఎన్నో ఒడిదొడుకులను.. మరెన్నో పోరాటాలను ఎదుర్కొని తలెత్తుకుని నిలిచారు. పెద్ద సంగీత దర్శకులతో, నిర్మాతలతో గొడవ పడ్డారు. అయినప్పటికీ తన సహజ సూత్రాల్లో ముఖ్యమైనదైన వ్యక్తిత్వాన్ని ఏనాడూ వదులుకోలేదు
Venkaiah naidu | గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ సినిమా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు