Wayanad | కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది.
Nayanthara | కేరళ రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు స్టార్ హీరోయిన్ నయనతార (Nayant
Chiyaan Vikram| కేరళలోని వయనాడ్ (Stand With Wayanad) జిల్లాను మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200కిపైగా ధాటింది. ఇంకా వందలాది మంది మ�
Landslides | ప్రకృతి విపత్తుపై కేరళ రాష్ట్రాన్ని వారం ముందే హెచ్చరించామంటూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ప్రకటనను ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Veena George) ఖండించారు.
Pinarayi Vijayan | వయనాడ్ (Wayanad)లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) తెలిపారు.
Amit Shah | భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు (Landslides) విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు (Kerala Given Early Warning) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు.
వయనాడ్పై ప్రకృతి ప్రకోపం అక్కడి స్థానికులకు చావు, బతుకులను ఒక్కటిగా చేసింది. మంగళవారం తెల్లవారుజామున విరిగిపడ్డ కొండచరియలు , బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది వలస కార్మికులు గల్లంతైనట్లు (labourers feared missing) తెలిసింది.
Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లా పూర్తిగా ప్రభావితమైంది.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.