ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ప్రదేశ్కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది.
Himachal Pradesh | ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయ
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Heavy rains | హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Maharashtra's Raigad Landslides | కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). ఈ సంఘటనలో 13 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పో�
Badrinath: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో హైవేపై కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఆ ప్రాంతంలో కొండచరియలు కూలాయి. చమోలీ జిల్లాలోని చిన్కా వద్ద ఈ ఘట
Nepal Floods | నేపాల్ (Nepal)ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. తూర్పు నేపాల్ లోని మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాఖండ్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు కొట్టుకుపోయి 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవఘాట్ రోడ్పై లఖ్నాపూర్ సమీపంలో భారీ కొండచరియలు విరిగి పడటంతో 100 మీటర్ల మేర రోడ్డు కొట్ట�
దేశంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదంపై ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థను 2026 నాటికి అభివృద్ధి చేయనున్నట్టు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించింది.
Indonesia Disaster | ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది.
జమ్ముకశ్మీర్లోని రాంబన్ (Ramban) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని దుక్సర్ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి.
landslides:ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రూట్లో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆ