సిమ్లా: భారీగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిర్మౌర్ జిల్లాలోని బద్వాస్ సమీపంలోని నాహాన్ వద్ద శుక్రవారం ఒక కొండ బీటలు వారింది. దీంతో కొండచరియలు విరిగిపడటంతో క
Maharastra floods | మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు.
32 మంది మృతి| మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డ�
రాయ్గఢ్| మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు.
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్�
డెహ్రాడూన్: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కూలిపోయింది. దీంతో అందులోని ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు జిల్లా విపత్తు ని�
భారీ వర్షాల బీభత్సం | తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని వ�