గణపురం : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన దళితులు ఇళ్ల నిర్మాణా�
శ్రీనగర్: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాంబన్, ఉధంపూర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని మూసివే�
Death toll reaches 88 as rains lash Nepal, trigger floods and landslides | నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రీ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయ�
కిన్నౌర్: హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుతో పాటు ఓ ట్రక్కు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఆ ప్రమాదంలో ఒకరు మరణించ�
సిమ్లా: భారీగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిర్మౌర్ జిల్లాలోని బద్వాస్ సమీపంలోని నాహాన్ వద్ద శుక్రవారం ఒక కొండ బీటలు వారింది. దీంతో కొండచరియలు విరిగిపడటంతో క
Maharastra floods | మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు.
32 మంది మృతి| మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డ�
రాయ్గఢ్| మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు.
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్�