Rio de Janeiro | బ్రెజిల్లోని రియో డీ జెనీరోపై (Rio de Janeiro) వరణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండురోలుగా కుంభవృష్టి కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది మృతిచెందారు
18 మంది మృతి క్విటో (ఈక్వెడార్): ఈక్వెడార్ రాజధాని క్విటోలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు ఇండ్లపై విరిగిపడ్డాయి. దీంతో 18 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, వారి కోస�
హిసార్: హర్యానాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మైనింగ్ నిర్వహిస్తున్న వాహనాలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఎంత మందికి ప
గణపురం : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన దళితులు ఇళ్ల నిర్మాణా�
శ్రీనగర్: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాంబన్, ఉధంపూర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని మూసివే�
Death toll reaches 88 as rains lash Nepal, trigger floods and landslides | నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రీ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయ�
కిన్నౌర్: హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుతో పాటు ఓ ట్రక్కు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఆ ప్రమాదంలో ఒకరు మరణించ�