Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పో�
Badrinath: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో హైవేపై కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఆ ప్రాంతంలో కొండచరియలు కూలాయి. చమోలీ జిల్లాలోని చిన్కా వద్ద ఈ ఘట
Nepal Floods | నేపాల్ (Nepal)ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. తూర్పు నేపాల్ లోని మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాఖండ్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు కొట్టుకుపోయి 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవఘాట్ రోడ్పై లఖ్నాపూర్ సమీపంలో భారీ కొండచరియలు విరిగి పడటంతో 100 మీటర్ల మేర రోడ్డు కొట్ట�
దేశంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదంపై ముందస్తు హెచ్చరిక చేసే వ్యవస్థను 2026 నాటికి అభివృద్ధి చేయనున్నట్టు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించింది.
Indonesia Disaster | ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది.
జమ్ముకశ్మీర్లోని రాంబన్ (Ramban) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని దుక్సర్ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి.
landslides:ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రూట్లో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆ
జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం రాంబన్ జిల్లాలో 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదార
న్యూఢిల్లీ: ఎడతెగని భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈశాన్యంలోని జాతీయ రహదారి ధ్వంసమైంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి భారీగ�
Rio de Janeiro | బ్రెజిల్లోని రియో డీ జెనీరోపై (Rio de Janeiro) వరణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండురోలుగా కుంభవృష్టి కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది మృతిచెందారు
18 మంది మృతి క్విటో (ఈక్వెడార్): ఈక్వెడార్ రాజధాని క్విటోలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు ఇండ్లపై విరిగిపడ్డాయి. దీంతో 18 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, వారి కోస�