కేదార్నాథ్ వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడగా, ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కేదార్నాథ్ జాతీయ రహదారిప
Kedarnath: కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడార�
Landslides | జమ్మూ కశ్మీర్లోని రియాసి (Reasi) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి (Mata Vaishno Devi) వెళ్లే యాత్ర మార్గంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
Vijayawada | భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో వ్యక్
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ �
Landslides | పొరుగు దేశం పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kedarnath: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో.. ట్రెక్కింగ్ రూట్ను మళ్లీ ఓపెన్ చేశారు. 15 రోజుల మూసివేత తర్వాత ఆ మార్గాన్ని రీఓపెన్ చేశారు. జూలై 31వ తేదీ రాత్రి భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో..
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కేరళ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడ్ (Wayanad) చేరుకున్నారు. కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (aerial survey) చేపట్టారు.
ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన వయనాడులో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. వరణుడు సృష్టించిన విలయాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను సమ�