Bridge Collapse: ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. గోవింద్ఘాట్, హేమకుండ్ సాహిబ్ మధ్య ఉన్న మోటారు బ్రిడ్జ్పై భారీ సైజులో ఉన్న బండరాళ్లు పడ్డాయి. దీంతో ఆ బ్రిడ్జ్ పూర�
కేదార్నాథ్ ఆలయానికి మార్గంలో జంగల్ చట్టీకి సమీపంలో శనివారం యాత్రను నిలిపివేసినట్టు రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కోండె విలేకరులకు తెలిపారు.
మన దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో వరదలు సాధార�
కొండ చరియలు విరిగి పడటంతో సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా అయిదో దశ ఆనకట్ట పవర్ స్టేషన్ ధ్వంసమైంది. గత కొన్ని వారాలుగా తరచూ తక్కువ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటంతో ఈ 510 మెగావాట్ల స్టేషన్కు ప్రమాదం పొ
Nepal | పొరుగు దేశం నేపాల్ (Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
హిమాలయ దేశం నేపాల్లో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 66 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ దేశ రాజధాని ఖట్మండూకి వ
Papua New Guinea | నైరుతి పసిఫిక్లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ (India) అండగా నిలిచింది.