Landslides | చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో �
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు
Venezuela | దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని కారకాస్కు 67 కిలోమీటర్ల
17 killed in Nepal | పొరుగు దేశం నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శనివారం
ఇంపాల్ : మణిపూర్లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నా
Landslides | మణిపూర్లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 14కు చేరింది. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
Landslide | అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అసోంలోని గోల్పారాలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.
Assam | అసోంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగా, 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు.
landslide | జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. దీంతో అధికారులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. బుధవారం మధ్యాహ్నం నిగుల్సేరి ప్రాంతంలో ఎన్హెచ్-5పై కొండచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే.
పనాజీ: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను వర్షాల కారణంగా శుక్రవారం