సోమవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలుచేసిన స్లాట్ బుకింగ్ విధానం ద్వారా మొత్తం 142 రిజిస్ట్రేషన్లు అయినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శా ఖ అధికారులు త�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకంపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంటే... తట్టెడు మంది కూడా స్పందించలేదు. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ద్వారా వేల కోట్ల ఆదాయం ఆడియాశలయ్యాయి.
భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయమని, పూర్తిగా ఉచితంగా ధ్రువీకరణ చేస్తామ�
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చిత్ర విచిత్రాలు చోటుచేటుకుంటున్నాయి. ఖజానా నింపుకోవాలనే క్రమంలో అధికారుల తొందరపాటుతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు దశల్లో జరగాల్సిన ప్ర�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం మాయ ప్రపంచాన్ని తలపిస్తోంది. తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు దొరికిందనీ ఆశపడిన ఎంతో మంది దరఖాస్తుదారులు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణక�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం గందరగోళంగా మారింది. ఓవైపు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు వస్తూంటే.. మరోవైపు ఇప్పటికీ మొదట దశ ప్రక్రియ కూడా పూర్తి కాని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిర
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని ఆదేశాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వారు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండేది. కాని దరఖాస్తుల పరిశీలన పూర్త�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకోవడంపైనే సర్కారు దృష్టి పెట్టడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో 2020 ఆగస్టు న
ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చెరువు శిఖం, ప్రభుత్వ, సీలింగ్ భూములకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు శిఖం భూములను చాలా మంది రెగ్యులరైజ్ చేసుకోగా ప్రస్తుతం మళ్లీ అదే క్రమంలో అర్జ
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం ఎల్ఆర్ఎస్కు అడ్డంకిగా మారింది. కార్పొరేషన్కు కోట్లల్లో ఆదాయం తెచ్చి పెట్టే ఎల్ఆ�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన దాదాపు మూడున్నర లక్షల అర్జీలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, జీపీ లే
నాలుగేళ్ల తర్వాత ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)లో కదలిక వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న లక్ష వరకు పెండింగ్ దరఖాస్త
ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కదం తొక్కింది. ఈమేరకు ఫీజును రద్దు చేసి ఉచితంగా చేయాలనే డిమాండ్తో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం�