కరీంనగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రొహిబిటెడ్ ఏరియాలోని స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం ర�
గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు 240 సర్వే నెంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ అధికారులు నిలిపివేశా. నిషేధిత సర్వే నెంబర్లలోని భూ�
భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలుకానున్నది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు నిర్వహించగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చ�
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197,198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యా�
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబ�
ఎల్ఆర్ఎస్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు అదనపు ఆదాయం సమకూరుంది. గత నెల 3న 25 శాతం రాయితీతో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెగ్యులర్ డాక్యుమెంట్లతో ప�
Munipally | మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్టేషన్లు చేసే కంప్యూటర్ ఆపరేటర్ స్టైలే వేరు అబ్బా.. భూముల అమ్మకాలు.. కొనుగోలు జరిగే సమయంలో ఏమైనా పోరపాట్లు ఉన్నాయా అని వెతకడం ఓ ఆపరేటర్ ప�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసుకునేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకందారులు, కొనుగోల�
Land Registrations | గత ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిత్యం ఏదో సమస్యతో భూముల అ�
ఇది వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం. వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం ఎనిమిది మంది రైతులు శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకే ఆఫీసుకు చేరుకున్న రైతులు రిజిస�
సర్వర్ డౌన్తో జిల్లాలో భూము ల రిజిస్ట్రేషన్లతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. గత నెల రోజులుగా సాంకేతిక సమస్యలతో దాదాపుగా పది వేల వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లో �
హౌసింగ్ బోర్డు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తిగా డబ్బులు చెల్లించి దాదాపు 15 ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కాకపో�
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.