ప్రజలకు సేవలు అందించాల్సిన తహసీల్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. భూ రికార్డుల సవరణల నుంచి వారసత్వ మార్పులు, పాస్బుక్లు, సరిహద్దు వివాదాలు, సాదాబైనామాల పరిషారం వరకు ప్రతి పనికి ధర నిర్ణయించ�
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు గ్రామపంచాయతీలు మినహాయించి 22 గ్రామపంచాయతీల్లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. తొమ్మిది రోజుల క్రితం గంగారం రెవెన్యూ గ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ప్లాట్ల విలువలు, చార్జీలు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి తగ్గింది. గతంలో రోజుకు ఉమ్మడి జిల్లా�
ఇప్పటికే వ్యాపారం పూర్తిగా పడిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అల్లాడుతుంటే.. ప్రభు త్వం భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. భూముల విలు వ పెంపు భారంగా మారడంతో ఇండ్లు, ఇండ్ల స్థలాల�
భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. భూ బదలాయింపుల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్రిజిస్ట్రార్, తాసీల్దార్ కార్యాలయాలు ప�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా పడిపోయాయి. భూముల విలువ పెంపుతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు అమాంతం పడిపోయాయి. భూముల విలువ పెంపునకు ముందు వరకు సబ్ రిజిస�
మండల తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ రాకపోవడంతో భూ విక్రయ, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన రైతులు సాయంత్రం వరకు వేచి చూ�
భూముల రిజిస్ట్రేషన్లకు సర్వేతోపాటు మ్యాపింగ్ తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్ల కథ కంచికేనా అనే ప్రచారం జరుగు తున్నది. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి దాదాపు ఏడాది అవు
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధ�
జిల్లాలో సర్వేయర్ల సమస్య వేధిస్తున్నది. రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఏండ్ల తరబడిగా భూముల సర్వే మాత్రం కావడం లేదు. మరోవైపు దరఖాస్తుదారులు ప్రతిరోజూ సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నారు. భూసమస్యలు
జిల్లాలోని కొంతమం ది తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. పలు మం డల రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ప్రజలు మండిపడుతున్నారు.
Registrations Website Down | రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ మొరాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచింది. సోమవారం ఉదయం నుంచే ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రధాన సర్వర్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో వ
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్�
ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల వేధింపులు ఆపాలని, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజనులు గుర�