Dharani | రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్లు మినహా ఇతర సేవలన్నింటినీ ఆపేయాలంటూ రెవెన్యూ శాఖ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమా�
ప్రత్యేక తెలంగాణ వచ్చాక పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటుచేస�
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. కుటుంబాల్లో ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా చేసింది
ధరణి.. సులువుగా స్లాట్ బుకింగ్.. వేగంగా రిజిస్ట్రేషన్కు కేరాఫ్.. ఎవరినీ బతిమిలాడే పరిస్థితి లేదు.. పైసా లంచం ఇచ్చే అవసరం లేదు.. దశాబ్దాల భూ సమస్యలకు చెక్.. భూ రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతిని అంతమొందించ�
మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం.. ఉన్న ఊరు నుంచి వ్యయ ప్రయాసలకోర్చి 10 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణం.. రవాణా ఖర్చులు.. దళారులకు ముడుపులు.. అధికారులకు ఆమ్యామ్యా.. ఇంతాజేసి రెవెన్యూ కార్యాలయానికి వెళితే అక్కడే ఉ�
‘భూముల రిజిస్ట్రేషన్ల కోసం అప్పట్ల అనేక తిప్పలు పడ్డం. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా ఊళ్లో ఉన్న వీఆర్వో నుంచి మొదలు పెట్టి గిర్దావర్, తహసీల్దార్, రిజిస్ట్రేషన్, ఆర్డీవో ఆఫీస్ల చుట్టూ కాళ్లు అరిగిపోయేల�
ధరణి.. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నది. గతంలో ఎలాంటి లావాదేవీలైనా రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చేతుల్లో ఉండగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. ప్రక్రియ అంత
రెవెన్యూ వ్యవస్థలోనే ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ధరణి రాకముందు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యుటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరికి పహాణి కావాలన్నా.. పడిగాపుల
ధరణి పోర్టల్ అన్నదాతలకు వరం.. ఆన్లైన్ కావడంతో ఎలాంటి అవకతవకలు లేకుండా పక్కాగా భూ రికార్డుల నిర్వహణ జరుగుతున్నది.. రికార్డుల్లో పేరు తప్పుగా రావడం.. ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం..
Dharani Portal | వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్లో
ఎల్బీనగర్వాసులు దశాబ్దాలకాలంగా ఎదురుచూసిన ఉదయం రానే వచ్చింది. సమస్యల నివేదన - సత్వర పరిష్కారమే ఎజెండాగా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘మన నగరం’ �
భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా
Telangana Land | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ �
బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వ�