భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా
Telangana Land | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ �
బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వ�
స్లాట్ బుకింగ్స్లోనూ జూలై నెల టాప్ పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధికం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి�
రిజిస్ట్రేషన్ చార్జీలు 7 లేదా 7.5% విలువ సవరణలో అధికారులు వారంలో పూర్తికానున్న రివిజన్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూముల విలువను హేతుబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖతోపాటు స్టాంపులు, రిజి