Dharani Portal | వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్లో
ఎల్బీనగర్వాసులు దశాబ్దాలకాలంగా ఎదురుచూసిన ఉదయం రానే వచ్చింది. సమస్యల నివేదన - సత్వర పరిష్కారమే ఎజెండాగా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘మన నగరం’ �
భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా
Telangana Land | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ �
బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వ�
స్లాట్ బుకింగ్స్లోనూ జూలై నెల టాప్ పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధికం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి�
రిజిస్ట్రేషన్ చార్జీలు 7 లేదా 7.5% విలువ సవరణలో అధికారులు వారంలో పూర్తికానున్న రివిజన్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూముల విలువను హేతుబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖతోపాటు స్టాంపులు, రిజి