గుడి మాయమైంది. నిర్మించిన ఆలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొలగించా రు. రూ.కోట్ల విలువైన సర్కారు స్థలం కబ్జాకు గురైం ది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దేవాలయాన్ని తొలగించి వేరే వారికి అప్పగించే ఈ వ్యవహారంలో
అమీన్పూర్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇటీవల పలు గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్లో ప్రభుత్వం కల్పింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో విలువైన సర్కారు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్,బఫర్ జోన్, అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుని రెవెన్యూ, నీటిపారుదల,
Rahul Gandhi : మన భూమిని చైనా ఆక్రమించిందని, మనపై అమెరికా భారీగా సుంకాలను వసూల్ చేస్తున్నదని, ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని రాహుల్ గాంధీ లోక్సభలో డిమాండ్ చేశారు. అయితే ఒక్క ఇంచు స్థలం కూడ�
హుస్నాబాద్లో ఓ మంత్రి భూమి ఆక్రమణను ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావే శం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో 2026లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం పేర్కొన్నారు.
నగరం నడి బొడ్డున జల మండలికి కేటాయించిన సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు గురయింది. షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని తట్టిఖానా జల మండలి రిజర్వాయర్ పక్కన సర్వే నం.403లోకి వచ్చే టీఎ�
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు లోతట్టు భూములు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేలేరుపాడు - అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం బై
ఆస్తిపై హక్కు ఇప్పుడు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు స్పష్టం చేసింది. 1978 నుంచి ఆక్రమించుకుని ఉన్న భూమికి సంబంధించి పిటిషనర్కు 46 ఏండ్ల అద్దె బకాయిలను నెల రోజుల్లో చెల్లించ
ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిలా పర్యటన నిమిత్తం ఖమ్మానికి వచ్చిన రాష్ట్ర హౌసింగ�
భూ తగాదాల్లో యజమానులను బెదిరించి భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవారం మునిపల్లి మండలం ఖమ్మంపల్లి శివారులో భూ యజమానిని బెదిరించిన పదిమందిన�
కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమిని కొందరు స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు చెరువు శిఖం భూములను సైతం అడ్డూఅదుపు లేకు�
భూ ఆక్రమణకు పాల్పడిన ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు హనుమకొండ సీఐ కరుణాకర్ తెలిపారు. గోపాల్పూర్కు చెందిన భూక్యా ఉమాదేవి 2019లో ములుగురోడ్డు -హనుమాన్ జంక్షన్ సమీపంలోని సర్వే నంబర్ 527లో 200 గజ�
Congress leader | మహబూబ్నగర్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నేతకు, దళితులకు మధ్య భూ వివాదం రాజుకున్నది. తరతరాలుగా తాము వినియోగిస్తున్న శ్మశానవాటికను ధ్వంసం చేసి, దానిని చదును చేశారంటూ ఇప్పటూరుకు చెందిన దళితులు రోడ్డెక్