కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలపై నిజాలు రాస్తే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై విషం చిమ్ముతారా? అని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, మహిపాల్, శివ
లహరి రిసార్ట్కు రోడ్డు కోసం భూమి ఇచ్చిన రైతునే మోసం చేయడం సరికాదని భూ యజమాని కరికె సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. రిసార్ట్ యజమాని హరిబాబు తన రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ పల�
ఆయనో గ్రామ సర్పంచ్...రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టే. ఇంకా తనకు అడ్డు చెప్పేది ఎవరు అనుకున్నాడో ఏమో కానీ రూ. కోట్లు విలుచేసే ఇరిగేషన్ శిఖం భూమిని పొతం పెట్టేందుకు భారీ స్కెచ్ వేశాడు. అభివృద్ధి �
నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సృష్టించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
శివారుల్లో నకిలీ పత్రాలు, వ్యక్తులను సృష్టించి ఖాళీ జాగలను మాయం చేసిన ముఠాలకు సబ్రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నా
మంత్రి పొంగులేటి భూ కబ్జా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల �
అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస�
సియేట్ మారుతీ హిల్స్ కాలనీ.. ప్రస్తుతం సున్నంచెరువు వద్ద ఏ ఘటన జరిగిన ముందుగా తెరపైకి వస్తున్నది ఈ కాలనీయే. నాలుగు దశాబ్దాల క్రితం కొందరు ఉద్యోగులు సొసైటీ ఏర్పాటు చేసుకుని తద్వారా పట్టాభూములను కొనుగోల
జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రికార్డులు తారుమారు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పలు హైటెక్ ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో రూ.50కోట్�
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన ఉద్యోగులు, 1980లో కరీంనగర్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెట్ ఆఫీసర్ల పేరిట గృహ నిర్మాణ సహకార సొసైటీ (రిజిస్టర్ నంబర్ 1103)ను ఏర్పాటు చేసుకున్నారు.