ఊరికి ఆధారమైన చెరువు కబ్జా గురవుతున్నా అధికార యంత్రాంగం కండ్లు మూసుకున్న కబోదిలా వ్యవహరిస్తున్నది... చెరువు నిండితే బంగారు పంటలు పండుతాయని కొండంత ఆశతో ఉన్న అన్నదాతల పొట్టకొడుతున్న వ్యాపారుల కొమ్ముకాస్
మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొనేందుకు ఓ కాంగ్రెస్ నేత విఫలయత్నం చేశా డు. ప్రభుత్వ భూమిని చదును చేసుకుని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నార