త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ భూముల పరిశీలనకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో ఉన్న 1350 ఎకరాల దేవాదాయ భూములను పరిశీలించ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30లో 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్ల నిర్మా ణం చేపట్టి అమ్మకాలు ప్రారంభి
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం చౌడూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకులు భూముల కబ్జాకు పాల్పడుతున్న ఘటనను ఎస్పీ ధరావత్ జానకి సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది.
ఊరికి ఆధారమైన చెరువు కబ్జా గురవుతున్నా అధికార యంత్రాంగం కండ్లు మూసుకున్న కబోదిలా వ్యవహరిస్తున్నది... చెరువు నిండితే బంగారు పంటలు పండుతాయని కొండంత ఆశతో ఉన్న అన్నదాతల పొట్టకొడుతున్న వ్యాపారుల కొమ్ముకాస్
మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొనేందుకు ఓ కాంగ్రెస్ నేత విఫలయత్నం చేశా డు. ప్రభుత్వ భూమిని చదును చేసుకుని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నార