Additional Collector | గ్రామ పరిపాలన అధికారులు అంకితభావంతో పనిచేస్తూ రైతులకు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు.
Bhu Bharati | కరీంనగర్ జిల్లా వీణవంకకు బదిలీపై వచ్చిన తహసీల్దార్ జోగినిపల్లి అనుపమ రావు ను బొంతుపల్లి మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
బీఆర్ఎస్ హయాంలో భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన ధరణితో ప్రజలకు కనీవిని ఎరుగని రీతిన సమస్యలు పరిష్కారం కాగా తామేదో సాధిస్తామంటూ పేరు మార్చి తీసుకువచ్చిన భూభారతితో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించి�
వ్యవసాయ భూముల రక్షణ కోసం కేసీఆర్ ముందుచూపుతో ధరణిని తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ధరణి పోర్టల్ పారదర్శకంగా సేవలందంచి అనేక భూ సమస్యలను పరిష్కరించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ధరణి స్థాన
జిల్లాలో భూ సమస్యల పరిష్కారం అధికారులకు కత్తిమీద సాములా మారింది. జిల్లావ్యాప్తంగా భూ సంబంధిత సమస్యలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ భూ భారతి ద్వారా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం ప్రకటించింది.
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.
Murder | భువనగిరి మండల పరిధిలోని వడపర్తిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని వడపర్తి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికారు.
భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్
ఏండ్ల తరబడి పెండిండ్లో ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశ పెట్టిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ తెలిపారు. సాగు న్యాయ యాత్రలో భాగంగ
Land Issues | రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూభారతి చట్టం నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
భూ భారతి సదస్సులకు వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, రేషన్కార్డుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.
భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను భూభారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఏదులాపురం గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియన
Land Issues | రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకువచ్చిందని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్ధుల్ హమీద్ అన్నారు.
Farmers | ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసమే భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. ప్రతీ రైతు తమ సమస్యలను నేరుగా భూ భారతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.