లంబాడీలు, ఆదివాసీ గిరిజనుల మధ్య కొందరు స్వార్థపరులు చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, దీనిని అందరూ ఐక్యం గా నిలిచి వీరి కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మం త్రి సత్యవతిరాథోడ్ అన్నారు. లంబాడీలకు ఎస్టీ �
లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తూ అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే కొత్త డిమాండ్ను ఇతర కులస్తులు చేస్తున్నారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లంబాడీ భేరీ సన్నాహక సమావేశం బీఆర్ఎస్ ఎస్టీ సెల�
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ‘పోరుగర్జన’తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి.
బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని మరవకూడదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుడు బానోత్ మహేందర్ అధ్యక్షతన నిర్వహించ
lambadis | లంబాడి జాతి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియ�
కాంగ్రెస్లో నలుగురు లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రిపదవి దక్కలేదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ చెప్పారు. లంబాడీలకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు. గురువారం బాగ�
లంబాడీల ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతిని మోసగించిన కాంగ్రెస్ను వదిలేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గణేశ్ నాయక్ హెచ్చరించారు.
త్వరలో చేపట్టబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడ సామాజికవర్గం వారు అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారని కావునా కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని లంబాడీలకు కేటాయించాలని నగరభేరి- లంబాడీ హక్కుల పోరాట స�
Narasimha Nayak | రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసన సభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడ
పచ్చటి పొలాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా లంబాడీలు చేసిన పోరాటం ఫలించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ అన్నారు.
లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ కార్యకర్తల స�