lambadis | లంబాడి జాతి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియ�
కాంగ్రెస్లో నలుగురు లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రిపదవి దక్కలేదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ చెప్పారు. లంబాడీలకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు. గురువారం బాగ�
లంబాడీల ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతిని మోసగించిన కాంగ్రెస్ను వదిలేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గణేశ్ నాయక్ హెచ్చరించారు.
త్వరలో చేపట్టబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడ సామాజికవర్గం వారు అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారని కావునా కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని లంబాడీలకు కేటాయించాలని నగరభేరి- లంబాడీ హక్కుల పోరాట స�
Narasimha Nayak | రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసన సభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడ
పచ్చటి పొలాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా లంబాడీలు చేసిన పోరాటం ఫలించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ అన్నారు.
లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ కార్యకర్తల స�
‘మా భూములు మాగ్గావాలే’ అంటూ లగచర్లలో లంబాడీ బిడ్డల లడాయి మట్టిబిడ్డల పంతానికి అద్దం పట్టింది. భూమి కోసం జరిగిన అన్ని పోరాటాల్లో భూమిపుత్రులే గెలిచారు తప్ప, రాజ్యం ఎన్నడూ పైచేయి సాధించలేదు. ఉన్న ఊరు కన్న �
Adilabad | లంబాడీలను(Lambadis) ఎస్టీ జాబితా నుంచి(ST list) తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సు స్టాండ్ వద్ద ఆదివాసీలతో క�
అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం �