గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై నిరాశపరుస్తున్న భారత షట్లర్లు మరోసారి తమ వైఫల్య ప్రదర్శనను కొనసాగించారు. ఇండోనేషియా మాస్టర్స్లో లక్ష్యసేన్తో పాటు సాత్విక్-చిరాగ్ జోడీ ప్రిక్వార్టర్స్లోనే ఓడట�
స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ భారత షట్లర్లు వైఫల్య ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్.. 15-21, 10-21తో లిన్ చున్ యి (చైనీస్ తైఫీ) చేతిలో ఓడాడు.
ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్ అయిన ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్కు మంగళవారం తెరలేవనుంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేటి నుంచి ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్లో భారత్ భారీ బృందాన్ని బరిలోకి దింపిం
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆరంభ కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్.. 10-21, 21-13, 21-13తో అంగుస్ ఎన్
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగుతున్నది. గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు ఫామ్లేమితో సతమతమవుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. టోర్నీలో ఫైనల్లోకి దూ�
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లో భారత షట్లర్లు మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తస్నిమ్ మిర్, శ్రీయాన్షి.. పురుషుల సింగిల్స్ల�
జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు.. 21-12, 21-8తో బుసానన్ (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది.
Japan Masters : ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) జపాన్ మాస్టర్స్ను విజయంతో ఆరంభించింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గని సింధు తొలి పోరులో అలవోకగా గెలుపొందింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-8, 13-7తో పాయ్ యు పొ (చైనీస్ తైఫీ)ను ఓడించి ప్రిక్వార్�