సతీమణిని కోల్పోయి పుట్టేడు దుః ఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ యన కుటుంబ సభ్యులను గురువారం పలువులు ప్రముఖులు ప రామర్శించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ
మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని తప్పక నెరవేరుస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్లాపూర్లోని స్వాగత్ కన్వెన్షన్హాలులో ఉప్పల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు ఉప్పల్ బీఆర్ఎస్
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గెలుపుగుర్రాలకు ఆదివారం ప్రగతిభవన్లో బీ ఫారాలు అందజేశారు. అలంపూర్ అభ్యర్థికి మినహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 11 మందికి బీ ఫారాలు పంపిణీ
ప్రతిపక్షాలు దిగజారుడు, చిల్లర రాజకీయాలు మానుకోవాలి రైతులకు 24గంటల విద్యుత్ ఇవ్వకపోవడం మీ చేతగాని తనానికి నిదర్శనం మీ హయాంలో ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉండేది ఎమ్మెల్యే సమక్షంలో 200మంది టీఆర్ఎ�