Mahabubabad | గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బచ్చన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చెరువు శిఖం, కుంటల భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం బచ్చన్నపేట మండల కార్యదర్శి
చుట్టూ పచ్చని వాతావరణం. ఓవైపు అందంగా పొదిగినట్లుండే మష్రూమ్ రాక్స్, మరోవైపులా వన్యప్రాణులు. వీటి జీవనానికి అవసరమైన మొక్కలు, పొదలు, అంతకు మించి జలవనరులు ఇదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ, జ�
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే చెరువులకు �
జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు చెరువుల సంరక్షణ, సుందరీకరణకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. రేవంత్ సర్కార్ అధికా రంలోకి రావడం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు మన పథకాన్ని అనుసరిస్తుండగా, తాజాగా కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నది. చెరువులు, కుంటలు,
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్�
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడ�
మున్సిపాలిటీలో భారీ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మున్సిపాలిటీలోని వివిధ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. కుంట్లూరు చెరువ
భారీ వర్షాలు కురువడంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు దాదాపు 45 ఏండ్ల తరువాత అలుగు పారింది. �
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�