ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు జలకళ సంతరించుకోవడంతో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు
అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షం పడగా, అత్యధికంగా గుండ్లపల్లిలో 12 మిల్లీమీ�
గ్రేటర్వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు మ�
నింగి నుంచి నేలకు రాలుతున్న ఒక్కో చినుకు బొట్టు... వరదై వాగులు, వంకలు, కాలువల గుండా ప్రవాహమై చెరువులకు చేరుతున్నది. చెరువులు నిండి అలుగులు పోస్తూ జల జీవాలను ఎగిరి దుంకిస్తూ ముందుకు కదులుతున్నాయి. తటాకాలను �
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా
రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభ�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ
మినీ రిజర్వాయర్లను తలపిస్తున్న చెక్డ్యామ్లు.. కరువు జిల్లాలో పెరిగిన ఆయకట్టు మహబూబ్నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మండు వేసవిలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వాగులు, వంకలు జీవనదుల్లా పారుత