లగచర్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అభిప్రాయపడ్డారు. సోమవారం వచ్చిన ఆయన బృందం లగచర్ల బాధిత గ్రామాల్లో పర్యటించి, బాధితుల గోడు విన్నది.
లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలిచెయ్యొద్దని, లగచర్ల ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పూర్తి నివేదిక అందజేయాలని, పొలీస్ హింసకు గురైన బాధితులకు తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వికారాబాద్ జి
లగచర్ల ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. ఇలాంటి చర్యలు రాజకీయ పార్టీలకు శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
Y Satish Reddy | కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి కోరారు.
మూడు రోజుల పాటు అదో నిషేధిత ప్రాంతం. ఆ ప్రాంత దరిదాపుల్లోకి వెళ్లకుండా పోలీసుల నిర్బంధ ఆంక్షలు. అలాంటి ప్రాంతానికి ఓ వ్యక్తి మందీ మార్బలంతో వెళ్లారు. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయన వచ్చారంటే �
‘మీ ఫార్మా కంపెనీ వద్దు.. డెవలప్మెంటూ వద్దు.. జీవనాధారమైన భూములు లాక్కొని అభివృద్ధి చేస్తరా? కుటుంబంతో ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? మమ్మల్ని సంపినా మా భూములియ్యం. ఇంచుభూమిని కూడా వదులుకోం’ అని లగచర్లతోపా�
రాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా నమోదు చేయించిన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
లగచర్లలో కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. అధికారులపై దాడి హేయమైన చర్య అని, ఈ దాడిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే మొదటి ముద్దాయి అని
లగచర్లలో దాడి ఘటన, కేసు నమోదుతోపాటు అరెస్టులు, తదుపరి చర్యలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పరిగిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ స�
లగచర్ల ఘటనలో రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి శ్రీధర్బాబు సీరియస్ అయ్యారు. ఇదీ ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.