Curret Shock | కూలీ పని చేస్తున్న గోపీ (34) దుండిగల్ పీఎస్ పరిధిలోని గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన కరెంట్ కేబుల్, డ్రైనేజ్ పైప్లైన్ కోసం గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు భూమిలోని కేబుల్ వైర
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు.
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, �
ప్రపంచాన్ని నడిపిస్తున్న కష్టజీవులకు, కర్మ వీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి అన్నారు. వారి అవిశ్రాంత, అంకిత భావానికి గుర్తింపుగా నిల�
Nandigama | పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది.
karimnagar |కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 5 : నగర పాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రె�
KTR | ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) అడ్డగుట్టలో (Addagutta) విషాదం చోటుచేసుకున్నది. పొట్టకూటికోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు కూలీలు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పరంజి గోడ కూలి మృతిచెందారు.
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం ఊట్పల్�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు (Kolluru) వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రోజుకూలీకి వెళ్తున్న కష్టజీవులపైకి మృత్యుశకటం దూసుకువచ్చింది. పనికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నలుగురు మహిళా కూలీలను బలితీ�