అన్నదాతల ఆశల సౌధం ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగు సందండి నెలకొంది. ఈనెల 1 నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో అప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు పది రోజులుగా జోరుగా వరి నాట్లు వేస్తున్నార�
Daily labour | ఆ బాధలోంచే ఓ ఆవిష్కరణ పుట్టింది. రోజువారీ కూలీలకు ఓ వేదికను పరిచయం చేసి, చేతినిండా పని కల్పిస్తున్నాడు జనగామ వాసి.. మల్లేశ్ దయ్యాల. ఆ ఆవిష్కరణే ‘డైలీ లేబర్' యాప్.
నేటి బాలలే రేపటి పౌరులని, వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. ‘ఆపరేషన్ స్మైల్-9’ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికా�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరును ఇక ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదానితనం పెంచేందుకు ఈ చర్యలను చేప�
వరి కోతలు మొదలయ్యాయంటే పల్లెల్లో హడావుడి.. కూలీలతో పొలాలన్నీ సందడిగా మారేవి. మహిళలు పాటలు పాడుతూ వరి మెదళ్లను కోస్తుంటే కోకిలలు కూసినట్టుండేది, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి కుటుంబం మొత్తం పొలాల్లో పనుల్ల
బొగ్గు గని కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 11వ వేతన ఒప్పందానికి సంబంధించి బుధవారం కోల్కతాలో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. 10.5 శాతం ఎంజీబీ (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) మాత్రమ
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్�
సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్
రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక
Nalgonda | నల్లగొండలో (Nalgonda) ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పట్టణంలోని భాస్కర్ టాకీస్ కూలీ అడ్డావద్ద స్థానిక కూలీలు, బీహార్ వలస కూలీల మధ్య గొడవ జరిగింది. ఉపాధి విషయంలో ఇరు వర్గాల మధ్య
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కష్టాలు తీరాయి. కార్మిక రంగంలో ఏ ఒక్క వర్గాన్నీ కాదనకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. గతానికి భిన్నంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్�
‘కార్మిక శక్తిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది.. సంపద పెంచు.. పేదలకు పంచు.. ఊరిలోనే ఉపాధి కల్పించు.. అనేదే కేసీఆర్ సిద్ధాంతం.. సీఎం అయినప్పటి నుంచి బడుగు, బలహీన , కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన చ�