హైదరాబాద్,జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎన్ఐ యాక్ట్, ఎక్సైజ్, కార్మిక, మ్యాట్రిమోనియల్, సివిల్ కేసులను సత్వరమే పరిష్కరించాలనే సంకల్పంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థాయి కోర్టుల్లో లోక్అదాలత్లు నిర్వహించనున్నారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ అంతటా లోక్అదాలత్లు ఏర్పాటుచేస్తారు.