రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 12,39,044 కేసులు పరిష్కారం కావడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సోమవారం వెల్లడించింది.
సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు చిన్న కార్మికులకు అండగా ఉండడంతో పాటు చిన్న సినిమాలను చాలా సపోర్ట్ చేశాడు.ఈ క్రమంలో ఎంతో మంది మనసులని గెలుచుకున్నారు. దాసరి ఉన్నప్పుడు ఆయన వివాదాలతో వ
ఇబ్రహీంపట్నం రూరల్ : ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిరా అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో చ�
హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ జరగనుంది. అన్ని సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఎటువంటి ఖర�