ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, సందరెల్లి, జిల్లెల్లపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో నాటు సారాయి తయారీ చేస్తూ అమ్మకం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అడవి శ�
మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై సౌమ్య హెచ్చరించారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదుల మేరకు మండలంలోని వైన్స్ షాప్ లలో, బేతిగల్, కోర్
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయని ఎక్సైజ్ సీఐ గురునాథ్ అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో గురువారం ఆంగ్లం ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా మ
VEENAVANKA | వీణవంక, ఏప్రిల్ 3 : కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్లారెడ్డిపల్లిలోని గుడుంబా స్థావరంపై దాడి చేసి నాటుసారా, బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ స�
రాష్ట్రంలో అద్దె వాహనాల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (టీఎఫ్డబ్లూడీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఓ ప్రకటనలో కోరింది.
హిమాచల్ప్రదేశ్ ఎక్సైజ్, పన్ను విభాగం అధికారులు బుధవారం పర్వానులోని అదానీ గ్రూప్ సంస్థ గోదాములో జీఎస్టీకి సంబంధించిన తనిఖీలు చేశారు. ఇవి సాధారణంగా జరిగే తనిఖీలేనని ప్రభుత్వ అధికారులు, అదానీ యాజమాన్
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా