గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లపై దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ నాలుగు కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ�
29 కార్మిక చట్టాలను కుదించి కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాల్సిందేనని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్కోడ్లు తెచ్చి కార్మికుల �
కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ కార్మిక కోడ్లను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ల�
‘కన్నతల్లికి గంజి పోయనివాడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట’. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాల వ్యవహారం కూడా ఇట్లాగే ఉంది. గడిచిన పదేండ్లలో కార్మికుల సమస్యలను పరిష్కరించడ�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్ల వల్ల ఫుడ్ డెలివరీ మరింత ఖరీదు కానుంది. గిగ్ వర్కర్ల కోసం కేంద్ర సంక్షేమ నిధికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ వా�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ పోరాటం తప్పదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని గొంతెత్తి నినదించారు.
శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లపై మోదీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. 10 ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో, ముసాయిదా నిబంధనలను రీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభ